ప్రజానావ,ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో:** వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆలయ కోనేటిలో పడి ఓ డ్రైవర్ మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన...
సిరిసిల్ల: తెలంగాణ సిద్ధాంతకర్త "ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్" జయంతి సందర్భంగా సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొని...
సిరిసిల్ల: రాజన్న జోన్-3 డీఐజీ సన్ప్రీత్ సింగ్, ఐపీఎస్ సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే...
తంగళ్లపల్లి: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు అన్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ...
సిరిసిల్ల: తెలంగాణ సిద్ధాంతకర్త "ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్" జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆధ్వర్యంలో అధికారులు, పోలీసు సిబ్బంది కలిసి...
పెద్దపల్లి: రైతులకు సాగునీరు, ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు.పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఎంపీడీవో...